News

నిజామాబాద్ బాలభవన్‌లో వేసవి శిక్షణలో బాలికలకు కర్రసాము నేర్పిస్తున్నారు. ఈ శిక్షణ వల్ల బాలికల్లో ధైర్యం పెరుగుతోంది. 200 ...
విశాఖ నగరంలో ఎండలు పెరుగుతుండటంతో జీవీఎంసీ అధికారులు 31 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు నీడ, తాగునీరు అందించేందుకు రూ. 35 లక్షలు కేటాయించారు.
విశాఖ నగరానికి చెందిన మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్, రాజా రవి వర్మ జయంతి సందర్భంగా చిరుధాన్యాలతో ఆయన చిత్రాన్ని ...
IPL 2025: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. సునీల్ నరైన్ 3 వికెట్లు తీసి కీలక ...
రాయల్ ఎన్‌ఫీల్డ్ 2025 హంటర్ 350ని కొత్త కలర్స్, నవీకరించిన సస్పెన్షన్, LED హెడ్‌ల్యాంప్‌తో లాంచ్ చేసింది. 349cc ఇంజిన్, 20.2 ...
DC vs KKR: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 204 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ ...
ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సినిమాల్లో ది ప్యారడైజ్ ఒకటి. అసలు.. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ...
కూచిపూడి నాట్యం నేర్చుకోవడం వల్ల ఓపికతో పాటు పిల్లలకి జీవన విధానంలో మార్పులు వస్తాయని, అవి పిల్లలకి చాలా ఉపయోగపడతాయని ట్రైనర్ ...
వేసవి క్రీడా శిబిరాలను ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చేసుకొని ఉన్నత స్థాయిలో మంచి ...
Pahalgam Terror Attack: కష్టమొచ్చినా.. వరదలొచ్చినా.. ముస్లింలు అల్లాహు అక్బర్ అంటారని ఓ పీడీపీ నేత అన్నారు. పహల్గామ్‌లో ...
తనపై దాడి చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని.. చట్టపరంగా వారికి శిక్షపడే వరకు తన పోరాటం కొనసాగుతుందని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన ...